తెలంగాణ మంత్రులే కారణం: నాగం
- Details
- Category: రాష్ట్రీయం
-
27 Jan 2013
- Published on Sunday, 27 January 2013 16:12
ప్రభుత్వం తెలంగాణ ప్రజల స్వేచ్చను హరిస్తుందని తెలంగాణ నగార సమితి నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు. సమరదీక్షకు అనుమతి రాకపోవడానికి తెలంగాణ మంత్రులే కారణమని నాగం ఆరోపించారు. ఉద్యమం తీవ్రతరం చేసి కాంగ్రెస్ టార్గెట్ చేస్తేనే ఫలితాలు ఉంటాయని నాగం అన్నారు.











